బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రజలకు క్షమాపణ చెప్పి పెద్దరికం కాపాడుకోవాలి
21 Dec 2016 2:04 PM
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సకల సమస్యలకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి పెద్దరికం కాపాడుకోవాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. నోట్ల రద్దుకు తానిచ్చిన సలహానే కారణమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు కూడా బాధ్యత వహించాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఒకరిద్దరికి మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవని కేవలం కారుపై లైటేసుకుని వెళ్లడానికి తప్ప మరెందుకూ పనికిరావడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనంతా సీఎం పేషీ నుంచే జరుగుతుందని ఆరోపించారు.