19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
25 Jan 2018 10:50 PM
తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్ట బద్ధ పాలనను నిలబెట్టడంలో పౌర హక్కులను పరిరక్షించటంలో, సామాజిక న్యాయాన్ని అందించటంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని అన్నారు.