బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
నవంబర్ 5లోపు ఓటరుగా నమోదు చేసుకోండి
27 Oct 2016 11:28 AM
నెల్లూరుః 2013లోపు గ్రాడ్యుయేట్, డిప్లొమా పూర్తి చేసిన పట్టభద్రులు అందరూ నవంబర్ 5లోపు శాసనమండలి పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. స్థానిక రాజన్నభవన్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఎవరైతే యువతకు మేలు చేస్తారో వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధికార టీడీపీ విద్యాసంస్థల్లో యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ప్రలోభపెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. అలాంటి వారికి ఓటు వేయకుండా ఆలోచించి, నీతిపరులైన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ తదితర వైయస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.