మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
వారికి మంత్రి పదవులు అనైతికం
07 Apr 2017 4:21 PM
తాడేపల్లిగూడెం : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని , పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సరికాదని నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సేవ్ డెమోక్రసీ పేరుతో ఉదయం 10 గంటలకు సత్యనారాయణ బైక్ ర్యాలీతో తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ నిరసన తెలిపారు. ఆయన నివాస గృహం నుంచి జయలక్ష్మి ధియేటర్వరకు ఈ ర్యాలీ సాగింది.