పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
రైల్వే మంత్రి ముకుల్రాయ్తో ఎంపీ మేకపాటి భేటి
06 Sep 2012 7:47 AM
న్యూఢిల్లీ, 6 సెప్టెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి గురువారంనాడు కేంద్ర రైల్వే మంత్రి ముకుల్రాయ్తో భేటి అయ్యారు. తమ నియోజకవర్గంలోని సమస్యలను ఈ సందర్భంగా రైల్వే మంత్రి దృష్టికి ఆయన తీసుకువచ్చారు.
నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేపనులను వేగవంతం చేయాలని ముకుల్రాయ్కు మేకపాటి విజ్ఞప్తి చేశారు. కావలిలో హౌరా-యశ్వంత్పూర్, శబరి, శేషాద్రి ఎక్స్ప్రెస్లను ఆపాలని, బిట్రకుంటలో పినాకిని, నెల్లూరులో కోరమాండల్, తమిళనాడు, గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లను ఆపాలని రైల్వే మంత్రిని ఎంపీ మేకపాటి కోరారు.