కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
ప్రొఫెసర్లపై కక్షసాధింపుకు నిరసనగా ఏయూ బంద్..!
30 Sep 2015 11:49 AM
విశాఖపట్నంః విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఇవాళ ఆంధ్రాయూనివర్సిటీలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేకహోదా సాధన కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచినందుకు ఇద్దరు ప్రొఫెసర్లపై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన యువభేరి సదస్సులో ప్రత్యేకహోదాను డిమాండ్ చేసినందుకు ప్రసాద్ రెడ్డి, అబ్బులులకు ఏయూ ఉన్నతాధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్లపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఏయూ బంద్ కు పిలుపునిచ్చాయి.