బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఎమ్మెల్యే రోజాకు సభా హక్కుల సంఘం నోటీసులు
02 Apr 2016 5:21 PM
హైదరాబాద్) ఎమ్మెల్యే రోజా కు శాసనసభ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న హాజరు కావాలని విచారణకు హాజరు కావాలని సూచించింది. ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీని మీద శాసనసభ హక్కుల సంఘం విచారణ చేపట్టింది. అయితే ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటూ ఉండటంతో ఆమె విచారణకు హాజరు కాలేక పోయారు. ఈ విషయాన్ని లిఖిత పూర్వక సమాచారం అందించారు. దీంతో ఈ నెల 6న విచారణకు రావాల్సిందిగా సంఘం సూచించింది. మరో వైపు, రోజా వేసిన పిటీషన్ మీద సుప్రీం కోర్టు సోమ వారం విచారణ చేపట్టనుంది.