వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రచార కమిటీ సభ్యుల నియామకం
17 Nov 2012 6:55 PM
హైదరాబాద్:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులనూ, నలుగురు కన్వీనర్లనూ నియమిస్తూ కమిటీ రాష్ట్ర సమన్వయకర్త టి.ఎస్. విజయ్ చందర్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట శేఖర్ రెడ్డి(నల్గొండ), జి. వెంకటరెడ్డి(పశ్చిమ గోదావరి), నేలకుదురు వసుంధర(తూర్పు గోదావరి), కె.వి.ఎల్. శాంతి(రాజమండ్రి), జె. సీతయ్య(ఖమ్మం), ఉప్పాటి ప్రసాదరెడ్డి(ఖమ్మం) అను కమిటీ సభ్యులుగా నియమించారు. కె.ఎల్.ఎన్. ప్రసాద్(నల్గొండ), డా వై. వెంకట రమణ(రాజమండ్రి), రావూరి వెంకటేశ్వరరావు(తూర్పుగోదావరి), శీలం వెంకటరెడ్డి(ఖమ్మం) లను ఆయా ప్రాంతాల ప్రచార కమిటీ కన్వీనర్లుగా నియమిస్తున్నట్లు విజయ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు.