వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రారంభమైన షర్మిల 159వ రోజు పాదయాత్ర
25 May 2013 11:16 AM
ఉండి, 25 మే 2013:
మరో ప్రజాప్రస్థానంలో భాగంగా పాదయాత్ర చేపట్టిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల శనివారం ఎన్ఆర్పీ అగ్రహారం నుంచి తన యాత్రను ప్రారంభించారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర మహదేవపట్నం అడ్డరోడ్డు, నరసింహపురం, భీమవరంలోని ఉండి రైల్వేగేటు, పాత బస్టాండ్, ప్రకాశం చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా రాత్రికి భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీకి చేరుతుంది. భీమవరంలోని ప్రకాశం చౌక్లో ఏర్పాటయ్యే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. ఆమె పాదయాత్ర చేపట్టి శనివారానికి 159వ రోజుకు చేరుకుంది.