వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నామినేషన్ దాఖలు చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్
16 Mar 2015 2:20 PM
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు మళ్లీ రాజకీయ పునర్జన్మ ఇచ్చారని ఆపార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రజా సంక్షేమంపై పోరాటానికి శాసనమండలిలో వైఎస్ఆర్ సీపీ తరపున తనవంతు పాత్ర పోషిస్తానన్నారు.