మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి
03 Jun 2017 12:00 PM
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో వైయస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, ముస్తాఫా, పార్టీ నేత రావి వెంకట్రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనపై ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.