బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించండి
05 Aug 2018 4:27 PM
బిజెపి, టిడిపిలు ఒకరిపై ఆరోణలు తప్పతే,
అవినీతి అక్రమాలపై విచారణ జరిపించడానికి వెనకంజ వేస్తున్నాయని వైయస్ ఆర్ కాంగ్రెస్
సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలున్నాయని చెపుతున్న బిజెపి నాయకులు, కేంద్ర
ప్రభుత్వం చేత సిబిఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర
ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి పార్లమెంటులో నిలదీయాలని, రాష్ట్ర ప్రభుత్వంలో ఆవినీతి
పై సిబిఐ విచారణకు బిజెపి వత్తిడి తెచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోకుంటే,
వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయన్న విషయం స్పష్టం
అవుతుందన్నారు.