వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
29 మంది చనిపోయినా ముఖ్యమంత్రిని విచారించరా..?
14 Jul 2016 12:33 PM
హైదరాబాద్ః రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది నిధులు లేవంటూనే, మరో పక్క విచ్చలవిడిగా టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే...కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాకముందే విజయవాడలో 30 ఆలయాలను కూల్చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనకు సంబంధించి కమిషన్ ఇంతవరకు ముఖ్యమంత్రిని విచారించకపోవడం దారుణమన్నారు. పుష్కరాల పేరుతో వందల కోట్లు లూటీ చేస్తున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు.