వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబులెన్సు సర్వీసులు
11 Dec 2017 11:31 AM
వైయస్ ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబులెన్సు సర్వీసులు
అనంతపురం:
ప్రజా సంకల్పయాత్ర 32 వ రోజు పాదయాత్ర సందర్భంగా వైయస్ఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్సులను ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ,ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిలు సోమవారం ఉదయం ప్రారంభించారు. 108, 104 ఆధ్వర్యంలోని అంబులెన్సు సర్వీసుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం, ఆపన్నులను ఆదుకోలేకపోతున్న నేపథ్యంలో ఈ ఉచిత అంబులెన్సు సర్వీసులకు ప్రాధాన్యత ఏర్పడింది. అనంతపురం జిల్లాలో అంబులెన్సు సేవలను అందించడానికి వీటిని ప్రారంభించారు.