వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నారా వారి సారా స్రవంతి పథకం
28 Jun 2017 5:25 PM
శ్రీకాకుళం: రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఏకైక వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని వైయస్సార్సీపీ హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జరిగిన వైయస్సార్సీపీ ప్లీనరీలో మాట్లాడుతూ..కలెక్టర్, ఎస్పీ వ్యవస్థలు ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...మద్యం షాపులను వాడవాడలా తెరిచి నారా వారి సారా స్రవంతి పథకం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అది తన గొంతు కాదని కాణిపాకం వినాయకుని పై ప్రమాణం చేయగలరా...! అని సూటిగా ప్రశ్నించారు. మీ మ్యానిఫెస్టోపై చర్చకు రాగలరా...వైయస్ఆర్ సీపీ సామాన్య కార్యకర్తకు సమాధానం చెప్పగలరా..అని ప్రశ్నించారు.