వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
హోదా దీక్ష మరింత ఉధృతం
09 Apr 2018 4:31 PM
– సమర దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు
– 10న రహదారుల దిగ్బంధం
– 11న రైల్ రోకోలు
అమరావతి: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. ఈ మేరకు కార్యాచరణను పార్టీ ప్రకటించింది . వైయస్ఆర్సీపీ ఎంపీల సమరదీక్షకు మద్దతుగా ఈ నెల 10, 11వ తేదీల్లో చేపటô ్ట ఆందోళన కార్యక్రమాలను వెల్లడించింది. ఈ నెల 10న అన్ని నియోజకవర్గాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధం, 11న రైల్వే స్టేషన్లలో రైల్రోకో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలుబడింది. సమర దీక్ష కొనసాగినంత కాలం నియోజకవర్గ కేంద్రాలో రిలే దీక్షలు కొనసాగిస్తారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదని వైయస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.