వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మే 2 నుంచి విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్ర
01 May 2018 12:09 PM
విశాఖపట్నం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డికి సంఘీభావంగా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మే 2వ తేదీ నుంచి విశాఖనగరంలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర పోస్టర్ను వైయస్ఆర్సీపీ నేత మళ్ల విజయప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. అగనంపుడిలోని వైయస్ఆర్ విగ్రహం నుంచి విజయసాయిరెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారితో మమేకమవుతూ విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు.