రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
చేతులు జోడించి స్పీకర్ను కోరాం
21 Mar 2018 11:06 AM
ఢిల్లీ: తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాలని చేతులు జోడించి స్పీకర్ను కోరినట్లు ఎంపీ వరప్రసాద్ తెలిపారు. బుధవారం లోక్సభ ప్రారంభం కాగానే వైయస్ఆర్సీపీ ఎంపీలు స్పీకర్ను అభ్యర్థించారు. సభ్యుల ఆందోళనతో 30 సెకండ్లకే లోక్సభను మధ్యాహ్నంకు వాయిదా వేశారు. దీంతో వైయస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, పార్లమెంట్ సాక్షిగా ఇస్తామన్న హక్కును ఇవ్వకపోవడం దారుణమన్నారు. హోదా ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.