బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఏపీకి ప్రత్యేక హోదానే ముఖ్యం
13 Jan 2018 1:16 PM
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ప్రత్యేక హోదా కావాలని కోరుతుంటే, చంద్రబాబుకు మాత్రం అసెంబ్లీ సీట్లు కావాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ముఖ్యమా..?అసెంబ్లీ సీట్లు ముఖ్యమా..? అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. నరేంద్రమోడీ, చంద్రబాబుతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రజలందరూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు తన కేసుల నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీ సీట్లు పెంచుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపు ఒక్కటే సమస్యగా కనిపిస్తుందన్నారు.