వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
30 Jun 2017 3:02 PM
చిత్తూరు: ఏనుగుల భీభత్సంతో పంట నష్టపోయిన అన్నదాతలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పరామర్శించారు. నియోజకవర్గ పరిధిలోని చిలగొట్టికల్లు, ఎ్రరవారిపాలెం మండలాల్లో ఏనుగుల భీభత్సంతో చిట్టేచర్ల, దేవరకొండ గ్రామ పంచాయతీ పరిధుల్లో మామిడి, టమాటా పంటలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.