పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కాళహస్తిలో ప్రత్యేక పూజలు
16 May 2013 4:34 PM
తిరుపతి, 16 మే 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో కాంగ్రెస్-టీడీపీ పార్టీలు బెంబేలెత్తుతున్నాయని శ్రీకాళహస్తి వైయస్ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్త మధుసూదన్రెడ్డి చెప్పారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.