రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రేణుల సంబరాలు
23 Jul 2013 8:12 PM
హైదరాబాద్, 23 జూలై 2013:
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయదుందుభి మోగించడంతో పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. జై జగన్ నినాదాలతో కార్యాలయం ఆవరణ మారుమోగింది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను చాటుకోవడం తథ్యమని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.