బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
నేటితో ముగియనున్న మేల్కొలుపు పాదయాత్ర
03 Jun 2017 2:53 PM
అనంతపురం: కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో శింగనమల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేల్కొలుపు పాదయాత్ర నేటితో ముగియనుంది. ప్రభుత్వం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆమె విజయవంతంగా తొమ్మిది రోజుల పాటు పూర్తి చేశారు. శింగనమల నియోజకవర్గం ఎల్లనూరులో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి పూలమాల వేసి నివాళులర్పించిన లాంచనంగా ప్రారంభమైన పాదయాత్ర నేడు భూదేడు నుంచి గార్లదిన్నె వరకు కొనసాగనుంది. సాయంత్రం గార్లదిన్నెలో బహిరంగసభ నిర్వహించనున్నారు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకు, ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు సుమారు 150 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.