మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరికలు
17 May 2018 5:14 PM
చింతలపూడి నియోజకవర్గంలోని
జంగారెడ్డిగూడెం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పిపిఎన్ చంద్రరావు, తన అనుచరులతో
కలిసి గురువారం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంకల్పయాత్ర శిబిరంలో అధ్యక్షుడు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. చంద్రరావు
ప్రస్తుతం జంగారెడ్డి గూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్నారు.