మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
జగనన్న బాటలో నడుద్దాం
05 May 2018 5:40 PM
కృష్ణా జిల్లా: జగనన్న బాటలో మనమందరం నడుద్దామని, మళ్లీ రాజన్న పాలన తెచ్చుకుందామని మాజీ ఎమ్మెల్యే జోగిరమేష్ పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో కూర్చోని ఓ వెధవ సొల్లు వ్యాఖ్యలు చేస్తున్నారని, దేవినేని ఉమాను రైతులు చెప్పులతో కొడతారని హెచ్చరించారు. పట్టీసీమతో సస్యశ్యామలం చేశారని సొల్లు మాటలు మాట్లాడుతున్నారని, దేవినేనికి దమ్ము, ధైర్యం ఉంటే నేను వస్తాను..చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన వైయస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకుందామని జోగి రమేష్ కోరారు.