మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
'జగన్ ఫోబియాతో బాబుకు మతిచలించింది'
28 Apr 2013 7:46 PM
శ్రీకాకుళం, 28 ఏప్రిల్ 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ ఫోబియా కారణంగా చంద్రబాబుకు, కాంగ్రెస్ నాయకులకు మతిచలించిందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏ ఎన్నికలోనూ టిడిపి అభ్యర్థులు గెలవలేదని ఆయన అన్నారు. భవిష్యత్లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు శ్రీ జగన్ను, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే కాలం వృథా చేశారన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారని కృష్ణదాస్ అన్నారు.