బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సివిల్స్ టాపర్ కు వైయస్ జగన్ అభినందన
19 May 2018 2:21 PM
సివిల్
సర్వీసెస్ లో రాష్ట్ర టాప్ ర్యాంకర్ పృధ్వీతేజ్ ను వైయస్
జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల వెల్లడైన ఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 24 వర్యాంకు,
ఎపిలో 1వ ర్యాంకు సాధించిన పృధ్వీతేజ్ తన
తండ్రితో కలిసి నల్లజెర్లలో ప్రజా సంకల్పయాత్ర శిబిరంలో జగన్ ను కలుసుకున్నారు. గతంలో ఐఐటిలోనూ
ట్యాప్ ర్యాంకు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, పృథ్వీ భవిష్యత్తులో
మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని జగన్ ఆకాంక్షించారు.