అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?
హోటల్లో భోజనం చేసిన ఎమ్మెల్యే
26 Dec 2012 9:48 AM
కణేకల్లు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం) హోటల్లో భోజనం చేశారు. కణేకల్లులో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేను సప్తగిరి హోటల్ యజమాని ఎర్రిస్వామి ఆహ్వానించారు. టీ తాగమని ఆయన కోరగా టీ ఎందుకు ఏకంగా అన్నం వడ్డించమని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడే భోజనం చేశారు. అనంతరం ఎర్రిస్వామి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పలకరించి వెళ్లిపోయారు.