బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
19 Feb 2018 11:18 AM
కాకినాడ: ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు. సోమవారం కాకినాడలలో శ్రీసూర్య కళామందిర్లో ప్రత్యేక హోదా ఎందాకైనా అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు కేఎస్ఆర్ ఆధ్వర్యంలో చర్చా వేదిక ప్రారంభించారు. ఈ సదస్సులో పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువకులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.