నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్డు సీరియస్
05 Dec 2018 12:58 PM
వైయస్ జగన్పై హత్యాకేసు విచారణ ఈ నెల 14కు వాయిదా..
హైదరాబాద్ః వైయస్ జగన్పై హత్యాయత్నం కేసులో విచారణను హైకోర్టు ఈ నెల 14 వాయిదా వేసింది.ఈ నెల 14 లోపు ఎస్ఐఏకి బదిలీ చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్డు ఆదేశించింది.ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసు సెక్షన్ 3(ఏ) కిందకు రాదని ఏజీ వాదననతో హైకోర్డు ఏకీభవించలేదు. ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.