రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
గోపాలపురం చేరనున్న షర్మిల పాదయాత్ర
17 May 2013 2:27 PM
రావికంపాడు, 17 మే 2013:
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో శుక్రవారం నాడు శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం సాగనుంది. 151వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం ఆమె కొత్త వెంకటాపురం నుంచి ప్రారంభించారు. అక్కడ్నుంచి పాత వెంకటాపురం, ఎడవల్లి, మీదుగా దొరసానిపాడు వరకు పాదయాత్ర సాగుతుంది. ఇవాళ 12.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల గురువారం నాడు 2000 కి.మీ. పాదయాత్ర పూర్తిచేసిన సంగతి తెలిసిందే.