బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బాబు మమ్మల్ని రోడ్డున పడేశాడు
12 Nov 2017 3:55 PM
ప్రొద్దుటూరు:
ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 8,500 మందిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించి రూ. 6 వేల జీతమిస్తే.. చంద్రబాబు రాగానే మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించారని సమస్యను జననేతకు చెప్పారు. 11 ఏళ్లుగా పనిచేస్తున్న మమ్మల్ని చంద్రబాబు రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే మాకు న్యాయం చేయాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వైయస్ జగన్ను కోరారు.