రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
టీడీపీ పాలనలో దగా పడిన రైతన్న
30 Nov 2015 3:43 PM
విజయవాడలో
సీఎం క్యాంపు ఆఫీస్ చంద్రబాబు కటౌట్ పైకి ఎక్కి ఓ రైతు ఆత్మహత్యాయత్నం
చేశాడు. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని
గోవిందరాజులు అనే రైతు సూసైడ్ నోట్ రాశారు. తన గోడు చెప్పుకుందామని కర్నూలు
జిల్లా నుంచి వచ్చిన అతన్ని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి
గురయ్యారు.
సీఎం క్యాంపు ఆఫీస్ చంద్రబాబు కటౌట్ పైకి ఎక్కి ఓ రైతు ఆత్మహత్యాయత్నం
చేశాడు. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని
గోవిందరాజులు అనే రైతు సూసైడ్ నోట్ రాశారు. తన గోడు చెప్పుకుందామని కర్నూలు
జిల్లా నుంచి వచ్చిన అతన్ని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి
గురయ్యారు.
రాష్ట్రంలో రైతుల బతుకులు దుర్భరంగా
మారాయి. రుణాల మాఫీ విషయంలో మోసం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా
మోసం, తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం, కరువుతో అల్లాడుతున్న
రైతాంగాన్ని ఆదుకోవడంలోనూ మోసం. టీడీపీ పాలనలో రైతన్న అన్ని విధాలుగా
మోసపోతున్నారు. పంటలు వేసి తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలే శరణ్యమని రైతులు
తనువు చాలిస్తున్నారు. ఎంతసేపు రాష్ట్రాన్ని ఎలా దోచుకుందామన్న ధ్యాసేతప్ప
చంద్రబాబుకు ప్రజల కష్టాలే పట్టడం లేదని ప్రజలు, ప్రతిపక్షాలు
దుమ్మెత్తిపోస్తున్నాయి.
మారాయి. రుణాల మాఫీ విషయంలో మోసం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా
మోసం, తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం, కరువుతో అల్లాడుతున్న
రైతాంగాన్ని ఆదుకోవడంలోనూ మోసం. టీడీపీ పాలనలో రైతన్న అన్ని విధాలుగా
మోసపోతున్నారు. పంటలు వేసి తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలే శరణ్యమని రైతులు
తనువు చాలిస్తున్నారు. ఎంతసేపు రాష్ట్రాన్ని ఎలా దోచుకుందామన్న ధ్యాసేతప్ప
చంద్రబాబుకు ప్రజల కష్టాలే పట్టడం లేదని ప్రజలు, ప్రతిపక్షాలు
దుమ్మెత్తిపోస్తున్నాయి.