బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బెల్లం రైతులను ఆదుకుంటా
10 Jan 2018 6:00 PM
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బెల్లం రైతులను ఆదుకుంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పాతగుంట గ్రామం వద్ద బెల్లం రైతులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. బెల్లం విక్రయాలపై కనీస మద్దతు ధర లభించడం లేదని, ఎగుమతులపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. మా ప్రాంతంలో తయారయ్యే బెల్లం నల్లగా ఉంటుంది. దీనికి ధర ఉండదు. అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం’ అం టూ జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని పలువురు రైతులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. దీనిపై చర్చించి తగు చర్యలు తీసుకుం టామని జననేత వారికి హామీ ఇచ్చారు.