పిట్ట‌ల్లా రాలుతున్న ప్రాణాలు

  • అనంత ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మరణ మృదంగం..13మంది మృతి
  • మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలి
  • వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి
అనంత‌పురంః ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం 13 మంది ప్రాణాల‌ను బ‌లిగొంది. అనంత‌పురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో 13 మంది రోగులు మృత్యువాత ప‌డ్డారు. దీంతో హాస్పిటల్‌ వద్ద  మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యులు, ప్ర‌భుత్వ నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదు. గుండెజబ్బు, ఊపిరిత
Back to Top