మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
టీడీపీ ప్రభుత్వంతో అప్రమత్తంగా ఉండాలి
18 Dec 2018 11:13 AM
అమరావతి: ఏపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ ద్వారా లేని అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 3.72 కోట్ల మంది ఓటర్ల రియల్ టైం డేటా ఓటరు డేటాతో లింకై ఉందని, దాని వల్ల ఓటర్లను ఆర్థికంగా, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రలోభపెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓటరు కులం, మతం, సామాజిక స్థాయి, ఉద్యోగం, ఆదాయం, రాజకీయ నేపథ్యం వివరాలతో సహా డేటాను సేకరించారని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ ద్వారా లేని అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 3.72 కోట్ల మంది ఓటర్ల రియల్ టైం డేటా ఓటరు డేటాతో లింకై ఉందని, దాని వల్ల ఓటర్లను ఆర్థికంగా, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రలోభపెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓటరు కులం, మతం, సామాజిక స్థాయి, ఉద్యోగం, ఆదాయం, రాజకీయ నేపథ్యం వివరాలతో సహా డేటాను సేకరించారని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.