వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బ్రహ్మసాగర్కు నీరు ఇవ్వకుండా కుట్రలు
27 Apr 2018 12:12 PM
వైయస్ఆర్ జిల్లా
: బ్రహ్మసాగర్కు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కడపలో ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్బాషాలు మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో బ్రహ్మసాగర్ను 13 టీఎంసీల నీటితో నింపారని గుర్తు చేశారు. చంద్రబాబు నాలుగేళ్లు పరిపాలనలో చుక్క నీరు నింపలేని దుస్థితి నెలకొందన్నారు.