బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రాజధానిలో బాబు రూ. లక్ష కోట్ల కుంభకోణం
02 Mar 2016 1:48 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో లక్ష కోట్ల భూ కుంభకోణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరలేపారని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...అమరావతి సమీప గ్రామాల్లో జరుగుతున్న భూ కుంభకోణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉందని గుర్తు చేశారు.
బాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఏపీ అంతా అవినీతిమయం చేసి ఆ డబ్బుతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం అపహాస్యం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి దుయ్యబట్టారు