బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
చంద్రబాబుది బ్లాక్ మెయిల్ విధానాలు-అంబటి రాంబాబు
10 Jun 2016 3:59 PM
హైదరాబాద్) కాపుల
విషయంలో చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్ విధానాలు అవలంబిస్తున్నారని వైయస్సార్సీపీ
అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని
చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాట తప్పి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాపుల్ని
ఆదరించినందున వైయస్సార్ దైవంగా మిగిలారని, మోసాలు చేస్తున్నందునే చంద్రబాబుని
దయ్యంగా భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే చంద్రబాబు భారీ
మూల్యం చెల్లించుకోక తప్పదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.