అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
చంద్రబాబు దళిత వ్యతిరేకి
16 Jun 2017 11:41 AM
గుంటూరుః చంద్రబాబు దళితులపై వివక్ష చూపుతున్నాడని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. రాష్ట్రంలో స్కూళ్లు, హాస్టళ్లు మూసేస్తే దళితులు, గిరిజనులు ఎలా చదువుకుంటారు బాబు అని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో దళితులకు ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చావా బాబు అని నిలదీశారు. దళితుల భూములను దోచుకొని సింగపూర్ వాళ్లకు కట్టబెడుతున్నావంటూ బాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మేరుగు ధ్వజమెత్తారు.