బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి
22 Jul 2018 2:07 PM
వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్
తూర్పుగోదావరి: చంద్రబాబుపై పోలీస్ వ్యవస్థ కేసులు పెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైయస్ఆర్ జిల్లా విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సభలు, యువభేరీలు, బంద్ల్లో పాల్గొన్న విద్యార్థులపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టించారన్నారు. మరి ఇప్పుడు తన స్వార్థప్రయోజనాల కోసం హోదా గళమెత్తి పోరాడుతున్నట్లు ఫోజులు ఇస్తున్న చంద్రబాబుపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద నాటకారి అని, పార్లమెంట్ సాక్షిగా బాబు వంచన బట్టబయలైందన్నారు. 24న రాష్ట్ర బంద్కు వైయస్ జగన్ పిలుపునిచ్చారని, బంద్ను విజయవంతం చేయాలని వారు కోరారు