వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీలోకి బీజేపీ నేత ఇందకూరి రఘురాజు
05 Sep 2018 11:51 AM
విశాఖ జిల్లాః జననేత వైయస్ జగన్ సిద్ధాంతాలు, ఆశయాల పట్ల ఆకర్షితులై వైయస్ఆర్పీసీలోకి రోజురోజుకు చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన బీజేపీ నాయకులు ఇందుకూరి రఘురాజు, ముఖ్యనేతలు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలోకి చేరారు. 500 మందితో బైక్ర్యాలీగా వచ్చి పార్టీలోకి చేరడం విశేషం. నేతలకు వైయస్ జగన్ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.వైయస్ జగన్నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకంతో వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ గెలుపునకు సైనికుల్లా పనిచేస్తామన్నారు.
వైయస్ఆర్సీపీలోకి ప్రముఖ వైద్యులు పైడి వెంకటరమణ
విశాఖ జిల్లా: విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, కళా ఆసుప్రతి అ«ధినేత డా.పైడి వెంకటరమణ మూర్తి వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న రాజ్యం తెచ్చేందుకు కృషిచేస్తామన్నారు. జననేత వైయస్ జగన్ మోహన్రెడ్డి ఆశయసాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తామన్నారు.