హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవార౦ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిదులతో మాట్లాడారు. <iframe width="640" height="360" src="https://www.youtube.com/embed/Fg3yBafiBSQ?feature=player_embedded" frameborder="0"/>