బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఏపీలో టీడీపీ పేకాట విధానం కొనసాగుతోంది
26 Dec 2017 1:19 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పేకాట విధానం కొనసాగుతుందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో న్యాయం, ధర్మం, రాజ్యాంగం ఏది కూడా టీడీపీకి వర్తించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ అంటే మద్యాంధ్రప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా మారిందని విమర్శించారు. ఎంపీ మాగుంట కార్యాలయం పేకాట క్లబ్గా మారిందని ధ్వజమెత్తారు. పోలీసులు కూడా అటువైపు చూడటం లేదని విమర్శించారు.