బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బాబు చెప్పేవన్నీ కాకిలెక్కలే
28 Dec 2016 2:18 PM
హైదరాబాద్ః ఏపీ ప్రభుత్వం ప్రజలకు చెబుతున్న లెక్కలు వాస్తవం కాదని, అన్నీ కాకిలెక్కలేనని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నోటిమాటలతో చంద్రబాబును తప్పుబట్టడం లేదని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో బాబు తప్పులను బయటపెడుతున్నామని అన్నారు. కేంద్రంలో 7.3 శాతం గ్రోత్ రేట్ ఉంటే ఏపీలో 12 శాతం గ్రోత్ రేట్ ఎక్కడి నుంచి వచ్చిందని బాబును నిలదీశారు.