వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నైతికత లేని చంద్రబాబు
08 Apr 2016 9:12 PM
పులివెందుల) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఎటువంటి నైతిక విలువలు లేవని వైఎస్సార్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. అవినీతి చేసి సంపాదించిన కోట్ల రూపాయిలు వెదజల్లి.. ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల లోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు వెళితే గెలవలేమన్న భయంతోనే చంద్రబాబు ఆపని చేయటం లేదని అవినాష్ రెడ్డి అన్నారు.