బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బాబు చెప్పేవన్నీ అబద్ధాలే
04 Aug 2017 6:21 PM
* మూడేళ్లు అయినా నాకు ఇల్లు రాలేదు
* కలెక్టర్ చెప్పినా స్పందన లేదు
* బాధితుడు రాజేంద్ర ప్రసాద్
కర్నూలు: చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలేనని విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం రెడ్డి తుగ్లం గ్రామానికి చెందిన శనగల రాజేంద్రప్రసాద్ అన్నారు. తనకు మూడేళ్ల క్రితం ఇల్లు ఇస్తున్నట్లు అర్హత పత్రాన్ని అందించి ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. వివరాల్లోకి వెళ్లితే.. నంద్యాల శిల్పా మోహన్రెడ్డి స్వగృహంలో బాధితుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు తనకు గృహాన్ని మంజూరు చేస్తూ ఆయన సంతకంతో అర్హత పత్రాన్ని అందించి మూడేళ్లు పూర్తి కావస్తున్నా ఇళ్లు మంజూరైనట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించలేదని, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ సమక్షంలో ప్రజా దర్బార్లోమొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే నంద్యాలకు వచ్చానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.