మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బాబు అన్ని మతాలను సమానంగా చూడడం లేదు
05 Apr 2017 2:51 PM
గుంటూరు: మైనారిటీ ప్రాతినిథ్యం లేని ఏకైక కేబినెట్ ఏపీదేనని వైయస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆక్షేపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని మతాలను సమానంగా చూడడం లేదని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఎల్లుండి(శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రాక్షసపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు.