బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
టీడీపీలో చేరలేదని దాడి
01 Jul 2016 2:30 PM
విశాఖపట్నం: పాల్మాన్పేటలో వైయస్సార్సీపీ కార్యకర్తలు, మత్స్యకారులపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేయడాన్ని వైయస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈఘటనపై
వైయస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటి సభ్యులు పాల్మాన్ పేటలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీలో చేరడం లేదన్న కారణంతోనే తెలుగుదేశం పార్టీ నేతలు తమపై దాడి చేశారని వైయస్సార్సీపీ నేతలు తెలిపారు. బొత్స సత్యనారాయణ, మోపీదేవి వెంకటరమణ, కన్నబాబు, దాడిశెట్టి రాజా, కోలా గురువులు తదితరులు పాల్మాన్ పేట బాధితులను కలుసుకొని వాస్తవాలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా అధికారమదంతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్న పచ్చనేతలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.