బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశం ప్రారంభం
20 Jan 2018 12:47 PM
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొద్ది సేపటి క్రితం అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, లేళ్ల అప్పిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సుధాకర్బాబు తదితరులు హాజరయ్యారు.